- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తులసి పట్వారి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
- Advertisement -