- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ మీనాక్షి నట్రాజన్ ను గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా కలిసి పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.
- Advertisement -