Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీనాక్షి నటరాజన్ ను కలిసిన మహేందర్ రెడ్డి 

మీనాక్షి నటరాజన్ ను కలిసిన మహేందర్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ మీనాక్షి నట్రాజన్ ను గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా కలిసి పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -