Sunday, June 22, 2025
E-PAPER
Homeబీజినెస్మహీంద్రా నుంచి ఎల్‌సివి ఫ్యూరియో8 విడుదల

మహీంద్రా నుంచి ఎల్‌సివి ఫ్యూరియో8 విడుదల

- Advertisement -

ముంబయి : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ బిజినెస్‌ (ఎంటీబీ) కొత్తగా తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) విభాగంలో అత్యధిక మైలేజీని అందించే మహీంద్రా ఫ్యూరయో 8ను విడుదల చేసినట్లు ప్రకటించింది. 6 టైర్ల ఈ వేరియంట్‌ 7 అడుగులలో లోడింగ్‌ ఏరియా కలిగి ఉటుందని వెల్లడించింది. వినియోగదారులకు ప్రయోజనాలను చేకూర్చడంలో కొత్త ప్రమాణాలను సృష్టించే విధంగా ఈ కొత్త ట్రక్‌ సిరీస్‌ను రూపొందించామని మహీంద్రా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు వినోద్‌ సహారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -