Tuesday, December 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ప్రజలు ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ సూచించారు. జన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జన్నారం ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానిక ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -