- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన శీలం సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరమర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు,మురళి,రాజునాయక్ పాల్గొన్నారు.
- Advertisement -



