- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల కలకలం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రి పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని ఫ్లెక్సీలలో నినాదాలు ఉన్నాయి.
- Advertisement -