Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెరువులో పడి వ్యక్తి మృతి..

చెరువులో పడి వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి: ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామానికి చెందిన గుండ్ల కిషన్ గ్రామంలోని చెరువులో చెపలకు వేల్లి  ప్రమాద వశాత్తూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సిర్నపల్లి గ్రామంలోని చెరువులో  చెపలకు వేళ్ళరు. అదివారం మిరుగు ఉండటంతో శనివారం వళ వేయడానికి శనివారం కిషన్ చెరువులోకి వెళ్ళారు. అంతలోనే ప్రమాద వశాత్తూ చెరువులోనే మునిగి పోయి మృతి చెందినట్లు వారు తెలిపారు.ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మర్చూరికి తరలించినట్లు చెప్పారు.మృతునికి భార్య శ్రావణి, 3 పిల్లలు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -