- Advertisement -
నవతెలంగాణ – బంట్వారం
బంట్వారం మండల కేంద్రం మైనార్టీ కి చెందిన పాలేపల్లి ఈసమోద్ధిన్ (40) వృత్తి రీత్య లేబర్, పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడగా గురువారం వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ఆ వ్యక్తికి రూ.4 వేలు ఫైన్ విధించి, రెండు రోజులు రిమాండ్ విధించింది. ఈ సందర్బంగా ఎస్ఐ విమల మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని అట్టి వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవన్నారు.
- Advertisement -



