Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కలెక్టర్ ను కలిసిన మానాల,తాహేర్

నూతన కలెక్టర్ ను కలిసిన మానాల,తాహేర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టీ.వినయ్ కృష్ణ రెడ్డిని సోమవారం కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వీరితో పాటు,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్,సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి,కౌశిక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -