Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని మార్కెట్ చైర్మన్ ఆత్మీయ సన్మానం

మంథని మార్కెట్ చైర్మన్ ఆత్మీయ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంక్కన్నకు శనివారం కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,రాజు నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -