- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంక్కన్నకు శనివారం కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,రాజు నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -