Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామూహిక అక్షరాభ్యాసం..

సామూహిక అక్షరాభ్యాసం..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఎంఈఓ మహతి,ఉపాధ్యాయులు శంకరా చారి,శ్రీ విద్య,మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -