- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఎంఈఓ మహతి,ఉపాధ్యాయులు శంకరా చారి,శ్రీ విద్య,మంజుల తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -