- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు రూపొందించిన ముసాయిదా ఓటర్ జాబితా,పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై మండలంలోని అయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించినట్టు ఎంపీడీఓ ప్రవీన్ సోమవారం తెలిపారు.ఎంపీఓ మంజుల పాల్గొన్నారు.
- Advertisement -