Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది. మెట్రో రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad