- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ జూడో అసోసియేషన్ (టీజెఏ) చైర్మెన్గా ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మెన్ మెట్టు సాయి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ మినిష్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో జూడో క్రీడను అభివద్ది చేస్తానని మెట్టు సాయికుమార్ తెలిపారు.
- Advertisement -