Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని  శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం మంత్రి పోన్నం ప్రభాకర్  అమ్మవారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ శివయ్య, చిత్తారి రవీందర్ పద్మ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -