- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: దక్షిణ ఖాసిగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి త్రివేణి సంఘమంలో 12 రోజులపాటు సాగిన సరస్వతి పుష్కరాల్లో 6231 మందికి ఆయుష్, అయిర్వేద, హోమియోపతి తదితర వైద్య సేవలందించిన ఆయుష్ ఆర్గనైజషన్ టీమ్ ఆర్గనైజర్ కోట శ్రీనివాస్, డాక్టర్ తనూజ, డీపీఎం లీచంద్ర, వరంగల్ డీపీఎం డాక్టర్ భాను కుమార్, సిబ్బందికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ శనివారం ఘనంగా సత్కరించారు.
- Advertisement -