- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాదిగ సామాజికవర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


- Advertisement -