- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు ఈ నెల 9న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళొస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో శుక్రవారం భార్య తేజస్విని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. బంధువులకు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
- Advertisement -


