- Advertisement -
నవతెలంగాణ – యాదరగిరి గుట్ట: బీర్ల ఐలయ్య పుట్టిన రోజు సందర్బంగా నవతెలంగాణ ప్రచురించిన ప్రత్యేక సంచికను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, జనగాం ఉపెందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి శ్రీధర్ భువనగిరి, చౌటుప్పల్ డివిజన్ ఇన్చార్జీలు షేక్ ఉస్మాన్ షరీఫ్ , ఎల్లంల వెంకటేష్, నవతెలంగాణ జర్నలిస్టులు మొరిగాడి మహష్, పేరబోయిన నర్సింహ్మా, ఎలుగల కుమార స్వామి, బూడిద చంద్రగిరి, తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -