- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామ కట్టే వల్లభా గణపతి నవరాత్రుల ఉత్సవాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు శుక్రవారం పాల్గొన్నారు. వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల అద్వర్యoలో నవరాత్రులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమములో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -