Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే కసిరెడ్డి 

వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే కసిరెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-ఆమనగల్ 
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిరుధ్ రెడ్డి లను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -