Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం…

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం…

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ :  పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  రంజాన్ తోఫా కిట్లను భువనగిరి  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్  జగన్మోహన్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోత్తం శెట్టి మంజుల వెంకటేశ్వర్లు,   గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్థి, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -