Saturday, June 28, 2025
E-PAPER
Homeజిల్లాలుకుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యే

కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్  : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు తోట జసింత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్ఎస్ఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం తోట జసింతను  అభినందించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -