అక్రమంగా ఇసుక తరలించే ఇద్దరు కర్ణాటక వ్యక్తులపై కేసు నమోదు

– టిప్పర్ పట్టివేత, పోలీస్ స్టేషన్లో సీజ్ నవతెలంగాణ – మద్నూర్ శుక్రవారం నాడు  ఎలాంటి అనుమతులు లేకుండా కుర్ల గ్రామం…

ఎంపీ ఎన్నికలు ముగిశాయి.. ఇక సర్పంచ్ ఎన్నికలపై పట్టు బిగిస్తున్న పార్టీలు

– కాంగ్రెస్, బీజేపీ పార్టీలో తీవ్ర పోటీ నవతెలంగాణ –  మద్నూర్ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియగానే…

పెద్ద ఎక్లారాలో 1000 ఓట్లు మావే అంటూ సవాల్..

నవతెలంగాణ – మద్నూర్ ఈనెల 13న జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో మొత్తం…

రథోత్సవాల కోసం ఆలయ కమిటీకి విరాళమిచ్చిన సంతోష్ మేస్త్రి

– విరాళం అందజేసిన సంతోష్ మేస్త్రికి ఆలయ కమిటీ అభినందన నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి…

ఉత్సవాల కోసం బయటకు తీసిన శ్రీలక్ష్మీనారాయణ రథం

నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలోని రతం గల్లిలో గల శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవాలు ఈనెల 23 – 24,…

బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు: హనుమంతు షిండే

నవతెలంగాణ – మద్నూర్ జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం మద్నూర్…

ఎన్నికలు ముగిశాయి..గెలుపు ఓటమిలపై పార్టీల అంచనాల సర్వేలు

నవతెలంగాణ – మద్నూర్ గత నెల రోజుల నుండి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక పట్ల కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల…

జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలు

– 2,02,887 ఓటర్లు, మహిళల సంఖ్య1,03,354 పురుషుల సంఖ్య99,524 నవతెలంగాణ – మద్నూర్ ప్రస్తుతం జరుగుతున్న జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా…

పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తి: డి. శ్రీనివాస్ రెడ్డి 

నవతెలంగాణ – మద్నూర్  ఈనెల 13న జరిగే జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి…

పోలింగ్ కేంద్రాలకు కదలిన ఎన్నికల సిబ్బంది

నవతెలంగాణ – మద్నూర్  జహీరాబాద్ పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా సోమవారం నిర్వహించే పోలింగ్ కు ఎన్నికల సిబ్బంది మద్నూర్ మండల కేంద్రంలోని…

ఓటు హక్కు వినియోగంపై గోధుమ రవ్వతో భారతదేశ పటం 

– ప్రవేట్ ఉపాధ్యాయుడు కర్రే వార్ పండరి నవతెలంగాణ – మద్నూర్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రైవేటు…

రంగోలి ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన 

నవతెలంగాణ – మద్నూర్  కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పోచమ్మగల్లీలో వడ్డేవార్ ధనశ్రీ ఇంటి ముంగిట్లో రంగోలి ద్వారా ఓటు…