- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆలూరు మండలం మాజీ అధ్యక్షులు కొత్తూరు గంగాధర్ లు సోమవారం నూతన సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గ్రామాలలో గంజాయిని అరికట్టాలని, శాంతి భద్రతలను కాపాడాలని కోరారు.
- Advertisement -