- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
పరమ ధార్మికురాలు, పరమశివుని భక్తురాలు, వేలాది ఆలయాలు, సత్రాలు నిర్మించిన దాతృత్వ శిఖామణి, చారిత్రక, సాంస్కృతిక కట్టడాల జీర్ణోద్ధరణకు కృషి చేసిన మహిళామణి మరాఠా మాల్వా సామ్రాజ్య మహారాణి, అహల్యా బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ మహనీయురాలికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఘన నివాళులు అర్పించారు.
- Advertisement -