- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
నియోజకవర్గ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, గుండెల్లి ఎల్లారెడ్డి, నందాల శ్రీకాంత్, బండి రాజు, మామిడాల రాజు, పలువురున్నారు.
- Advertisement -