- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ కాలం చేయడంతో శనివారం నిజమాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
- Advertisement -