Monday, June 23, 2025
E-PAPER
Homeదర్వాజ'మొలాటు' పుస్తకావిష్కరణ

‘మొలాటు’ పుస్తకావిష్కరణ

- Advertisement -

అస్తిత్వవాద కవి, రచయిత కూకట్ల తిరుపతి రచించిన మొలాటు కవిత్వం పుస్తక ఆవిష్కరణ తె.ర.వే. ఆధ్వర్యంలో జూన్‌ 28న సాయంత్రం 6గంటలకు కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. ఈ సభలో సివి కుమార్‌, డా|| నలిమెల భాస్కర్‌, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, బుర్ర తిరుపతి, దామరకుంట శంకరయ్య, తోట నిర్మలారాణి, పెనుగొండ బసవేశ్వర్‌ పాల్గొంటారు. కవులు కళాకారులు సాహిత్య అభిమానులందరికీ ఆహ్వానం.
తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -