Friday, June 27, 2025
E-PAPER
HomeNewsIndiramma: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

Indiramma: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని గృహ నిర్మాణం చేపడుతున్న ఇండ్లను ఎంపీడీవఓ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు పలువురికి ఇంటి మంజూరు చేసి పత్రాలను జారీ చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణాలు  కొనసాగుతున్నాయని అన్నారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్నందుకు ఏమైనా సమస్యలుటే తమకు తెలిపాలని సూచించారు. ఇందుకోసం మూడు దశలను బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు జుక్కల్ గ్రామపంచాయతీ సీనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -