Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శానిటేషన్ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

శానిటేషన్ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని తను వార్డులలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని వార్డులలో చెత్త, మురికి కాలువల శుభ్రం, నీటి ఎద్దడి తలెత్తకుండా ఎక్కడికక్కడ పరిష్కారించాలని ఆయన సూచించారు. పైప్ లైన్ లీకేజీలు ఎప్పటికప్పుడు రిపేరు చేయాలని జిపి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -