నవతెలంగాణ – మల్హర్ రావు : ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి రుద్రరాపు రాంచంద్రం మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని నాచారంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్టుగా తెలిపారు. గ్రామ కమిటి అధ్యక్షుడుగా ఇస్నపు అనిల్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఇస్నపు నరేష్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కన్నూరి అంజి, దొగ్గల యోగి మాదిగ, సహాయ కార్యదర్శిగా బండారి శ్రీకాంత్ మాదిగ, కోశాధికారిగా ఇస్నపు కిరణ్ మాదిగ, గౌరవ ఆధ్యక్షుడుగా కుమ్మరి సదయ్య మాదిగ, కార్యవర్గ సభ్యులుగా దుగ్యాల సునీల్ మాదిగ, ఇస్నపు శంకర్ మాదిగ, బండారి క్రాంతి మాదిగ, కన్నూరు అశోక్, మాదిగ, దుగ్యాల సంపత్ మాదిగ, కన్నూరి సురేష్ మాదిగ, కన్నూరి సతీష్ మాదిగ, బండారు దేవేందర్ మాదిగ, కన్నూర్ శంకర్ మాదిగ, ఇస్నపు అన్వేష్ మాదిగ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ, యూత్ అధ్యక్షుడు బండ రఘు మాదిగ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నాచారం గ్రామకమిటి ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES