- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు సోమవారం ఫారెస్ట్ అధికారి నీ కలిసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుత పులి గురించి త్వరలోనే పట్టుకోవాలని వినతి పత్రం అందజేసినారు. అతి త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోండ్ల సంతోష్ ,పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్ జక్కం శేఖర్ బోన్ల గోపి జక్కం ప్రసాద్ దేవేందర్ నూతుల నర్సరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -