Monday, June 16, 2025
E-PAPER
Homeజిల్లాలుమంత్రిని కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ 

మంత్రిని కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ప్రపుల్ దేశాయ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు మొక్కను అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -