Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షుడు నాగపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ వాళ్ళ వదిన గున్నాల లలిత ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -