- Advertisement -
నవతెలంగాణ నల్గొండ: బాలికపై లైంగికదాడి కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 50 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పీఎస్లో మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా.. నేడు తుది తీర్పు వచ్చింది.
- Advertisement -