Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్  హైస్కూల్ ప్రాంగణంలో ఓటర్ ప్రతిజ్ఞను మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటుకు ఉన్న విలువను వివరించారు. అదే విధంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలో ర్యాలీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి జడ్పీ సీఈవో చందర్  హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ ఎం శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -