Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరంతరం ప్రజల పక్షాన నవతెలంగాణ..

నిరంతరం ప్రజల పక్షాన నవతెలంగాణ..

- Advertisement -

భూపాలపల్లి ఆర్టీఐ జిల్లా కన్వీనర్…చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు

నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలికి తీసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే పత్రిక నవతెలంగాణ. నవతెలంగాణ పత్రిక లౌకిక విలువలకు కట్టుబడి వార్తా కథనాలు రాస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే నవతెలంగాణ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రజలను ఆలోచింపజేసే విధంగా వార్తా కథనాలు రస్తూ ప్రజల పక్షాన, కార్మికులకు అండగా వార్తలు రాసే పత్రికకు పదో వార్షికోత్సవ సందర్భంగా విలేకరులకు, యజమాన్యానికి, సిబ్బందికి పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -