- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్ : ప్రజారోగ్యానికి సంబంధించి అప్రమత్తం చేయడంలో నవతెలంగాణ దినపత్రిక ముందు వరుసలో నిలుస్తోందని డాక్టర్. రవి జక్క అన్నారు . ప్రజలకు ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కథనాల రూపంలో ప్రజలకు అందిస్తోందన్నారు. ఈ నేపద్యంలో 10వ వార్షికోత్సవం జరుపుతున్న దినపత్రిక యజమాన్యానికి, పాఠకులకు, నవతెలంగాణ విలేకరులకు తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -