- Advertisement -
నర్ల గోపాల్ యాదవ్…బిఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు
నవతెలంగాణ – మల్హర్ రావు
సమాజంలో పత్రికల పాత్ర చాలా క్రియాశీలకమైంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన నిర్భయంగా నవతెలంగాణ వార్తలు రాస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పటికప్పుడు మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పత్రిక ఉండాలని కోరుతున్నాము. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా యజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులకు పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
- Advertisement -