- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా రెవెన్యూ అధికారిగా నూతనంగా నియామకమైన సిహెచ్. మధుమోహన్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకెను అందజేశారు.
- Advertisement -