Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదిరాజుల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ముదిరాజుల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం1 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తూర్పు రాజులు, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజులు ఆద్వర్యంలో పట్టణ అధ్యక్షుడిగా కామెల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడుగా రెడ్డి శివయ్య, ప్రధాన కార్యదర్శిగా తూర్పు రాజశేఖర్, కోశాధికారిగా తూర్పు సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తూర్పు వెంకట్ రాజ్, సాయిరెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, సాయిలు, లైన్ రమేష్, నీల రవి, గైరబోయిన రమేష్, గంగయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -