- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
గురువారం ములుగు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సునార్కని సాంబశివ, ఏం డి షయాక్ హైదరాబాదులోని ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వ్ంగా కలిశారు. 2026 నూతన సంవత్సరం సందర్బంగా వారు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



