Friday, October 24, 2025
E-PAPER
Homeజిల్లాలుఇస్రో సందర్శనకు గిద్ద విద్యార్థిని నిహారిక

ఇస్రో సందర్శనకు గిద్ద విద్యార్థిని నిహారిక

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిహారిక కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఇస్రో సందర్శనకు ఎంపికైన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కనుకయ్యతోపాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -