- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో అంగన్ వాడి కేంద్రము-లో సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా మండల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై గర్భిణీలు,బాలింతలకు పోషకారం, రూ. 1000 డేస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చిన్న పిల్లల తల్లులుతో ప్రతిజ్ఞ చేయించారు.ప్రీస్కూల్ పిల్లల శాతాన్ని పెంచాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. అనంతరం ముందస్తుగా అంగన్ వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ జయప్రద,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -