Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బోర్గం లో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అధికారులు..

బోర్గం లో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అధికారులు..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
భూభారతి చట్టం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని తహసిల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం రెంజల్ మండలం బోర్గాం ఎంపీపీ ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో. పలువురు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. తహసిల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను వెను వెంటనే వాటి ని పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్ఐ రవికుమార్, సర్వే, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad