Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్అర్జీలను స్వీకరించిన అధికారులు

అర్జీలను స్వీకరించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలను మండల అధికారులు స్వీకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు తదితర వాటిపై అధికారులకు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, పలు శాఖల అధికారులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad