- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జడ్జి సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
- Advertisement -