Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న భూభారతి సదస్సులు

కొనసాగుతున్న భూభారతి సదస్సులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని వీరవల్లి గ్రామంలో సోమవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అందుకోసం భూభారతి రెవెన్యూ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతుల నుంచి 87 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు కంచి మల్లయ్య, సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస్ చారి, ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, గ్రామ రైతులు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -