- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ సౌజన్య జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ మార్కెట్ సెక్రటరీ ఆఫీస్ స్టాఫ్ తో పాటు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -